ప్రభుత్వరంగ బీమా సంస్థల విలీనానికి ఈవై సూచనలు
By Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు అన్లిస్టెడ్ సాధారణ బీమా సంస్థల విలీనంపై సూచనలు చేసేందుకు ఈవై సంస్థ ఎంపికైంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను కేంద్రం విలీనం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సంస్థల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిర్వరహణపరమైన అంశాలు, నియంత్రణ సంస్థలు, నిబంధనల అమలు విషయాల్లో ఈవై సూచనలు చేయనుంది.
You may be interested
ఉమ్మడి రుణం...ఉభయకుశలోపరి
Monday 17th December 2018సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఉన్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు
ఈ ఏడాది 25 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు
Monday 17th December 2018న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది 25 శాతం పెరిగి 3.1 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ టైగర్ తెలిపింది. నోట్ల రద్దు, రెరా చట్టాల రాకతో గతేడాది ఇళ్లు విక్రయాలపై తీవ్రంగా ప్రభావం పడిన విషయం తెలిసిందే. ‘‘ఇళ్ల విక్రయాల్లో క్షీణతకు బ్రేక్ పడిందని, కనిష్ట స్థాయి నుంచి బయటకు వచ్చింది. రెరా చట్టం కింద గడువులోపల నిర్మాణం