డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లోకి కోల్ ఇండియా
By Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోల్ ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యవస్థకు మారుతోంది. ఇందుకోసం టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రాతో రూ.270 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. తొలిదశలో ఇంటిగ్రేటెడ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, తమ అనుబంధ సంస్థలన్నింటినీ ప్రధాన కేంద్ర టెక్నాలజీ సెంటర్తో అనుసంధానిస్తామని కోల్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
You may be interested
35% వరకు రాబడికి 5 సిఫార్సులు
Wednesday 28th November 2018ముంబై: ఫండమెంటల్స్ పరంగా బలంగా ఉన్నటువంటి ఐదు షేర్లను పలు బ్రోకింగ్ సంస్థలు సూచిస్తున్నాయి. ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 35 శాతం వరకు రాబడిని పొందవచ్చని సిఫార్సుచేస్తున్నాయి. ఆటోమోటివ్ యాక్సిల్స్ | సిఫార్సు : కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.1,415 | టార్గెట్ : రూ.1,838 | రాబడి అంచనా: 30 శాతం మధ్యస్థ, భారీ వాణిజ్య వాహన విడిభాగాల ఉత్పత్తిలో ఉన్నటువంటి ఆటోమోటివ్ యాక్సిల్స్.. దేశీ మార్కెట్లో
ఆర్బీఐ నుంచి మరో రూ.40,000 కోట్లు
Wednesday 28th November 2018ముంబై: వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపు చర్యల్లో భాగంగా ఆర్బీఐ వచ్చే నెలలో రూ.40,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కింద ప్రభుత్వ సెక్యూరిటీలను డిసెంబర్ నెలలో కొనుగోలు చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెలలో రూ.40,000 కోట్ల లిక్విడిటీని అందుబాటులోకి తీసుకురానున్నామని ఆర్బీఐ ప్రకటించగా, ఇప్పటికే రూ.30,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు పూర్తి చేసింది. గురువారం మరో రూ.10,000 కోట్ల మేర అందుబాటులోకి