హెచ్డీఎఫ్సీ రూ.9,000 కోట్ల బాండ్ల విక్రయం
By Sakshi

ముంబై: దేశీ అతి పెద్ద మార్జిగేజ్ లెండర్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) ఈ ఏడాదిలోనే అత్యంత అధిక మొత్తంలో బాండ్లను విక్రయించినట్లు వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా నిధుల సమీకరకు రాగా, ఇందుకు ఏకంగా మూడు రెట్లు అధిక స్పందన వచ్చిందని.. ఇందులో భాగంగా రూ.9,000 కోట్ల మేరకు విక్రయాలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి రూ.13,000 కోట్లకు బిడ్లు రాగా, మిగిలిన మొత్తాన్ని తిస్కరించినట్లు తెలుస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ), ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు ఈ బాండ్లను కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది.
You may be interested
యాపిల్కు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
Saturday 1st December 2018దాదాపు ఎనిమిదేళ్ల తరువాత యాపిల్ను వెనక్కి నెట్టి అత్యంత విలువైన అమెరికా కంపెనీగా మైక్రోసాఫ్ట్ అవతరించింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో 851.2 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్ట్లో ఒక ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిన యాపిల్ తాజాగా 847.4 మిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ‘‘రానున్న రోజుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపార వృద్ధి అంచనాలతో మైక్రోసాఫ్ట్ షేరు 0.60 శాతం ర్యాలీ చేసి 110.89
మెటల్స్లో షార్ట్ కవరింగ్కు ఛాన్స్!!
Saturday 1st December 2018మెటల్ స్టాక్స్లో షార్ట్ కవరింగ్కు ఛాన్స్ ఉందని మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ రీసెర్చ్ అనలిస్ట్ అర్పన్ షా తెలిపారు. గత కొన్ని రోజులుగా వీటిల్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంటూ వస్తోందని పేర్కొన్నారు. లాంగ్ పొజిషన్లకు జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ వంటి స్టాక్స్కు ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నారు. అలాగే ఆయన 6-15 శాతం రాబడిని అందించే ఐదు స్టాక్స్ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం.. ఆర్బీఎల్ బ్యాంక్ ఈ స్టాక్కు తన 50,