యస్ బ్యాంక్ బోర్డుకు చంద్రశేఖర్ రాజీనామా..
By Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ బోర్డు నుంచి మరొక సభ్యుడు నిష్క్రమించారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ సోమవారం రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ తెలిపింది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి అశోక్ చావ్లా, బోర్డులో సభ్యత్వం నుంచి ఎస్బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్ ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, బోర్డును పునర్వ్యవస్థీకరించాలని బ్యాంకు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమోటర్లయిన రాణా కపూర్, మధు కపూర్లకు ఆమోదయోగ్యమైన సభ్యులను నియమించే అవకాశం ఉందని వివరించాయి.
You may be interested
లావా నుంచి ఫోటోగ్రఫీ స్మార్ట్ఫోన్ జెడ్81
Tuesday 20th November 2018న్యూఢిల్లీ: దేశీయ మొబైల్స్ తయారీ బ్రాండ్ లావా ‘జెడ్81’ పేరుతో ఫొటోగ్రఫీ ప్రియుల కోసం స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. స్టూడియో ఫొటోగ్రఫీ అనుభవాన్నిస్తుందని, ఇందులోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక వల్ల అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. డీఎస్ఎల్ఆర్ స్ల్పాష్ మోడ్ ఆప్షన్ స్మార్ట్ఫోన్ ఫొటోగ్రఫీలో ఓ విప్లవంగా అభివర్ణించింది. ముందు, వెనుక 13 మెగా పిక్సల్స్ కెమెరాలు ఉంటాయని, ఈ రెండింటికీ డీఎస్ఎల్ఆర్ స్లా్పష్ మోడ్ ఉంటుందని కంపెనీ
ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ నుంచి రెండు ఫండ్స్
Tuesday 20th November 2018ముంబై: ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐక్యాప్ వెంచర్స్ (ఎస్వీఎల్) ఎంఎస్ఈ రంగానికి, అందుబాటు ధరల ఇళ్ల రంగానికి ఒక్కో ఫండ్ను ప్రారంభించింది. ఎస్ఎంఈ ఫండ్ ద్వారా రూ.400 కోట్లు, అందుబాటు ధరల ఇళ్ల ఫండ్ ద్వారా రూ.350 కోట్లు సమీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ‘‘ఎస్ఎంఈకి సంబంధించి రూ.400 కోట్ల ఫండ్ అన్నది ఈక్విటీ ఆధారితంగా ఉంటుంది. ఇందులో ఎస్బీఐ, ఎస్బీఐ క్యాప్/ ఎస్వీఎల్ యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉంటాయి’’అని