టెక్ మహీంద్రాకు రేటింగ్ బూస్ట్
By Sakshi

గ్లోబల్ బ్రేకరేజ్ హౌసింగ్ సంస్థల రేటింగ్ పెంపుతో టెక్ మహీంద్రా షేరు గురువారం ర్యాలీ చేసింది. నేడు బీఎస్ఈలో టెక్మహీంద్రా షేరు రూ.696.00ల వద్ద ప్రారంభమైంది. టెక్ మహీంద్రా కంపెనీ ఆర్థిక స్థితిగతులపై సమగ్ర నివేదికను సమర్పించాలని విశ్లేషకులను కోరింది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన జెఫ్పారీస్, క్రిడెట్ స్యూస్, మోర్గాన్ స్టాన్లీ షేరు రేటింగ్ను సవరించడంతో టార్గెట్ ధరను పెంచాయి. బ్రేకరేజ్ హౌసింగ్ సంస్థల రేటింగ్ పెంపుతో ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో షేరు 3శాతం ర్యాలీ చేసి రూ.710.05ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపుధర(రూ.690.95)తో పోలిస్తే 1.50శాతం లాభంతో రూ.704ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 463.00 రూ.780.05లుగా నమోదయ్యాయి.
క్రిడెట్ సూసీ:-
రేటింగ్: అవుట్ పెర్ఫార్మింగ్ టార్గెట్ ధర: రూ.925లు
జెఫ్పారిస్:-
రేటింగ్: హోల్డింగ్. టార్గెట్: రూ.770లు.
మోర్గాన్ స్టాన్లీ:-
రేటింగ్: ఓవర్వెయిట్ టార్గెట్: రూ.880లు
You may be interested
స్వల్పకాలానికి 3 టెక్నికల్ సిఫార్సులు
Thursday 22nd November 2018బొనాంజా పోర్ట్ఫోలియో టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ రూపక్ సమీప కాలంలో లాభాలందించే మూడు స్టాక్స్ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం.. ఫెడరల్ బ్యాంక్ కొన్ని రోజుల కన్సాలిడేషన్ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయిలో క్లోజయ్యింది. లైన్ చార్ట్లో స్టాక్ ప్రైస్.. తన మునపటి కీలక స్థాయి పైకి కదలింది. అలాగే వీక్లి ఆర్ఎస్ఐ బుల్లిష్ క్రాసోవర్లో ఉంది. అలాగే పెరుగుతోంది. ట్రేడర్లు రూ.92 టార్గెట్ ప్రైస్తో రూ.79 స్టాప్ లాస్తో 82-83.5
నిఫ్టీకి 10,700 స్థాయి వద్ద నిరోధం
Thursday 22nd November 2018నిఫ్టీ వరుసగా రెండు సెషన్లలోనూ నష్టాల్లోనే ముగిసిందని బొనాంజా పోర్ట్ఫోలియో టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ రూపక్ తెలిపారు. ఇండెక్స్ ఇటీవలి కదలికలను గమనిస్తే.. 200 రోజుల ఎక్స్పొన్షియల్ మూవింగ్ యావరేజ్ను అధిగమించిందని పేర్కొన్నారు. అలాగే 11,760 నుంచి 10,004 స్థాయికి పతనమైన తర్వాత 38.2 శాతం రిట్రేస్మెంట్ స్థాయి పైకి వచ్చేసిందని తెలిపారు. అయితే 10,004 స్థాయి నుంచి దాదాపు 8 శాతం వరకు పెరిగిన తర్వాత బెంచ్మార్క్ ఇండెక్స్