బుధవారం వార్తల్లోని షేర్లు
By Sakshi

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
వీఏ టెక్ వాబాగ్:- ఖతార్ దేశం నుంచి రూ.555 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.
సన్ ఫార్మా:- సోరియాసిస్ చికిత్సలో వినియోగించే ఇలూమియా ఔషధాలను అమెరికా మార్కెట్లో విడుదల చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా:- రూ.11 కోట్ల విలువైన 95 మెండి బకాయిల అకౌంట్లను విక్రయించింది.
భారతి ఎయిర్టెల్:- ఆఫ్రికా యూనిటల్ ద్వారా రూ.1.25 కోట్లను సమీకరించింది.
డీసీఎం శ్రీరామ్:- రాజస్థాన్ యూనిట్లో వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది.
జైపీ ఇన్ఫ్రాటెక్:- బిడ్లను ఆహ్వానించేందుకు రుణదాతులు ఆమోదం తెలిపారు.
ఐసీఐసీఐ బ్యాంకు:- కొచ్చర్ కేసు వివాదంలో తాజాగా దర్యాప్తును ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.
ఎస్సార్:- సంస్థను సొంతం చేసుకునేందుకు ఆర్సెస్సాల్ మిట్టల్ వేసిన 5.4 బిలియన్ల బిడ్కు రుణదాతులు ఆమోదం తెలిపారు.
సుజ్లాన్ ఎలక్ట్రానిక్స్:- హాంగ్కాంగ్, థాయిలాండ్ దేశాల్లో పలు కంపెనీలను కొనుగోలు చేసే ప్రణాళికను ఉపసంహరించుకుంది.
నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- విప్రో, బజాజ్ అటో, కోటక్ మహీంద్రా, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇంటర్గ్లోబ్ఏవియేషన్, ఐడీఎఫ్సీ బ్యాంకు, జుజిలెంట్ఫుడ్స్, భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, జియోజిత్ఫైనాన్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, కేపీఐటీ టెక్నాలజీస్, బజాజ్ హోల్డింగ్స్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, కరూర్ వైశ్యా బ్యాంక్, లార్సన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, మహీంద్రా&మహీంద్రా ఫైనాన్స్ సర్వీసెస్, జ్యోతి లేబరేటరీస్, తమిళనాడు పెట్రోప్రోడెక్ట్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, స్టెరిలైట్ టెక్నాలజీస్, లక్ష్మీ విలాస్ బ్యాంక్.
You may be interested
3నెలల గరిష్టం వద్ద పసిడి
Wednesday 24th October 2018ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం 3నెలల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా ట్రేడింగ్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్ పసిడి ధర 1డాలరు స్వల్పంగా తగ్గి 1236.30 వద్ద ట్రేడ్ అవుతోంది. గత రోజు అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఔన్స్ పసిడి 1,242.80 డాలర్ల వరకు పెరిగి మూడు నెలల గరిష్టాన్ని తాకింది. చివరకు రాత్రి అమెరికా మార్కెట్లో
రూపీ అప్
Wednesday 24th October 201840 పైసలు లాభంతో 73.17 వద్ద ప్రారంభం కలిసొచ్చిన బాండ్ ఈల్డ్స్ తగ్గుదల, క్రూడ్ ధరల క్షీణత ఇండియన్ రూపాయి బుధవారం బాగా లాభపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే 40 పైసలు లాభంతో 73.17 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు దిగిరావడం.. బ్యాంకులు.. ఎగుమతిదారులు డాలర్లను ఎక్కువగా విక్రయించడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. రూపాయి మంగళవారం దాదాపు ఫ్లాట్గానే 73.57 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు దిగిరావడం వల్ల