ట్రేడింగ్ మెంబర్లకు బీఎస్ఈ ప్రోత్సాహకాలు
By Sakshi

ముంబై: నాన్-కాంపిటీటేవ్ బిడ్డింగ్స్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంలో భాగంగా బొంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ పలు ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, టి-బిల్స్ (ట్రెజరీ బిల్లులు) వంటి విభాగాల్లో నవంబర్ 19 నుంచి ట్రేడింగ్ మెంబర్లకు పలు ప్రోత్సాహకాలు ఉండనున్నట్లు తెలిపింది. తొలుత ఆరు నెలలు కొనసాగే ఈ స్కీంలో వసూలు చేసిన మొత్తం, క్లైంట్ల సంఖ్య ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయని వెల్లడించింది. ఇక ఈ ఏప్రిల్ 24 నుంచి నాన్-కాంపిటీటేవ్ బిడ్డింగ్స్ను బీఎస్ఈ విడుదలచేసిన విషయం తెలిసిందే.
You may be interested
ఎస్బీఐ, రిలయన్స్ షేర్లను చూడొచ్చు..!
Saturday 17th November 2018మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్ మెహతా సిఫార్సు ముంబై: గడిచిన 15 రోజుల్లో నిఫ్టీ 4-5 శాతం మేర లాభపడగా.. ఇంత తక్కువ సమయంలో మార్కెట్ రికవరీ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదని యోగేష్ మెహతా అన్నారు. ఆ సమయంలో ముడిచమురు ధరలు గరిష్టస్థాయిల వద్ద ఉండడం వల్ల ఈమేర రికవరీ ఉంటుందని ఎవరూ భావించలేదని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం ముడిచమురు ధరలు భారీగా పతనమై భారత ఆర్థిక
ఇన్-లైన్లోనే నిఫ్టీ-50 ఎర్నింగ్స్..
Saturday 17th November 2018నిఫ్టీ-50 ఇండెక్స్ ఎర్నింగ్స్ ఇన్-లైన్లోనే ఉన్నాయని సెంట్రమ్ వెల్త్ బ్రోకింగ్ తెలిపింది. అధిక క్రూడ్ ధరలు, కరెన్సీ ఒడిదుడుకులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు వంటి ప్రతకూలతలలోనూ ఇండెక్స్లోని 50 కంపెనీల ప్రస్తుత క్యూ2 ఎర్నింగ్స్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2 హైబేస్తో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో వివిధ కంపెనీల రెవెన్యూలో మంచి వృద్ధే నమోదయ్యిందని తెలిపింది. జీఎస్టీ అమలు, పండుగ సీజన్ క్యూ3కి వెళ్లడం